ఇచ్చిన మాటను నిలబెట్టుకొని మీ ముందు ధైర్యంగా మాట్లాడుతున్నాం. ఇకనుంచి నిబద్దతతో పనిచేసి స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవాలి. స్టీల్ ప్లాంట్ను మళ్ళీ లాభాల్లోకి తెచ్చి, ఆదాయం సమకూర్చుకోవాలి. వనరులు మరింత పెంచేలా కృషి చేయాలి....
ఖరీఫ్ రైతులకు తెలంగాణ ప్రభుత్వం చేదు వార్త వినిపించింది. ఈ ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా ఇవ్వబోమని తెలిపింది. ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. రైతు భరోసాకు బదులుగా...
దేశంలోనే మొదటిసారిగా ఏపీలో వాట్సాప్ పాలనను అమలు చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. వాట్సాప్ ద్వారా వివిధ సేవలు అందించడంతో పాటు ప్రభుత్వ సమాచారం కూడా ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. ఇందుకోసం 9552300009...