Our Street News
రాజకీయంహైదరాబాద్

షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల భేటీ అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ లోటస్ పాండ్‌లోని వైఎస్ షర్మిల నివాసంలో ఈ భేటీ జరిగినట్లు సమాచారం. దాదాపు మూడు గంటల పాటు వీరిరువురి సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన పలు అంశాలు చర్చకు వచ్చాయని సమాచారం. అయితే వీరి భేటీపై సర్వత్ర ఆసక్తి రేకెత్తిస్తోంది.

Related posts

వాట్సాప్‌లో ప్రభుత్వ సేవలు ఎలా పొందాలో తెలుసా.. ఇవి తెలుసుకుంటే ప్రభుత్వం మీ ఇంట్లో ఉన్నట్లే..

Our Street News

స్టీల్ ప్లాంట్‌ను కాపాడుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం.. నిలబెట్టుకున్నాం: సీఎం రమేష్

Our Street News

ఏపీ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలు: ఫార్మా జేఏసీ మేనిఫెస్టో విడుదల

SKG

Leave a Comment

హోమ్
ఉద్యోగాలు
జాతీయ వార్తలు
పబ్లిష్ పోస్ట్